ఎస్ఆర్పీఎఫ్ రిక్రూట్ మెంట్ లో భాగంగా జరుగుతున్న పరీక్షలో కొందరు అభ్యర్ధులు మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. వారు చేస్తున్న హైటెక్ మోసానికి అధికారులు నివ్వెరపోయారు. నింధితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.