నేషనల్ డెస్క్- హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 11 మంది మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. మరో 14 మంది గాయపడగా, 25 నుంచి 30 మంది ఆచూకీ గల్లంతయినట్టు అధికారులు తెలిపారు. కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియో, సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ […]