నిత్యం మనం మార్నింగ్ టీ తాగుతాం. టీ లేనిదే ఏ పనీ జరగదు. అందరు ప్రతినిత్యం తీసుకునే పానీయం టీ. దీని యొక్క ఏటీఎమ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. దీనిని హెటెక్ సిటీలోని అవాసా హోటల్లో ప్రారంభించారు.