ఇప్పడు ప్రతింట్లో వైఫై.. ఉంటోంది . దీంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉప యోగించుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని మొబైల్ డేటా, వైఫైలు మన నిజజీవితంలో ఒక భాగం అయిపోయాయి. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది యూజర్లు లాగిన్ అయితే సమస్యలు వస్తుంటాయి. నెట్ వర్క్ రద్దీ పెరిగి ఇంటర్నెట్ స్లో అయిపోవడం, సడెన్ గా […]
గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వాహనాలను వినియోగించే వారి శాతం చాలా మేరకు పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చాలా వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఓ పక్క మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఈవీల తయారీలో వెనక్కి తగ్గడం లేదు ఆటో సంస్థలు. విద్యుత్ వాహన తయారీ సంస్థ హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మంగళవారం రెండు కొత్త- స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లియో, ఎల్వైఎఫ్ పేరుతో తీసుకొచ్చిన ‘ఇ-స్కూటర్’లను ఒక్కసారి […]