ఈ మద్య రాజకీయ నేతలు పలు సందర్భాల్లో తమ మానవత్వాన్ని చాటుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రోడ్డుపై ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్ ఆపి మరి ప్రమాదంలో ఉన్నవారిని రక్షించిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి ఓ వ్యక్తికి యాక్సిడెంట్ జరగడాన్ని చూసి వెంటనే చలించిపోయారు. ఏనుగొండ వద్ద జేజేఆర్ […]