ఐసీసీ టోర్నీ... టీమిండియా దురదృష్టం. ఇది చాలా సాధారణ విషయం అయిపోయింది. ఎందుకంటే ధోనీ అప్పుడు వన్డే వరల్డ్ కప్ లో ఔటయ్యాడో.. సేమ్ ఇప్పుడు హర్మన్ ప్రీత్ ఔట్ అయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? భారత జట్టుకే ఎందుకు ఇలాంటి పరిస్థితి?