మహాశివరాత్రి బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళ ఎస్సై తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని చేరదీసి మాతృత్వం చూపారు. చూపులకే కాఠిన్యం కానీ మది నిండా మాతృత్వం ఉందని ఆమె నిరూపించారు.