గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లడం మానేశారు. ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. తిరిగి పాఠశాలలు పునః ప్రారంభించారు. అయితే ఇంట్లో ఇబ్బందులు.. మానసిక రుగ్మతలు కారణాలు ఏవైనా సరే కొంత మంది ఉపాధ్యాయులు పిల్లలపై దారుణంగా దాడులు చేస్తున్నారు. ఈ మద్యనే తమిళనాడులో ఓ విద్యార్థిని మాస్టార్ చితకబాదిన విషయం తెలిసిందే. కొంత మంది మొండిగా ప్రవర్తించే విద్యార్థులను బెదిరించడమే లేదా బుజ్జగించడమో చేసి వారిని దారిలో […]