ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఇక హాల్ టికెట్ లేకుండా వస్తే.. బయటకే. సేమ్ ఇదే సీన్ ఓ చోట రిపీట్ అయ్యింది. మరి తర్వాత ఫలితం ఎలా ఉందో తెలియాలంటే.. ఇది చదవండి.