ఎవరికో నివాసం లేదని వారికి రూ. 2 కోట్ల విలువ చేసే ఇంటిని రాసిచ్చేశారు. అద్దె ఇళ్లలో శవాన్ని ఉంచనివ్వడం లేదని మృతదేహాల కోసం ప్రత్యేకంగా రూ. 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక భవంతిని నిర్మించారు. మధ్యతరగతి వారికి, పేదవారికి తక్కువ ధరకు జెనరిక్ మందులు ఇచ్చే ట్రస్టుకి రూ. 2 లక్షలు, విద్యార్థుల పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తకాలు, గోశాల నిర్మాణానికి విరాళం.. ఇలా ఒకటా రెండా ఎన్నో లక్షలను, ఎన్నో సేవలను […]