గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో ప్రారంభం అయిన ఐపీఎల్ 2023కి కూడా దూరం అయ్యాడు పంత్. ప్రమాదం తర్వాత తొలిసారి గ్రౌండ్ లోకి అడగుపెట్టాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ కు హాజరైయ్యాడు పంత్.