ఏపీపీఎస్సీ గ్రూప్- విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.