తిరుమల- కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడమంటే ఎంతో పుణ్యం చేసుకోవడమేనని చాలా మంది భక్తుల విశ్వాసం. ఇక దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచంలోని పలు దేశాల నుంచి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. దీంచో నిత్యం వేలాది మంది భక్తులకు టీటీడీ దర్శన ఏర్పాట్లు చేస్తుంటుంది. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం […]