ఒడిషా రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపాలతో ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఇండియన్ రైల్వేపై విమర్షలు వెల్లతువెత్తుతున్నాయి.