ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు పట్టణాలు, గ్రామాల్లో సంచరిస్తున్నాయి. పశువులు, కోళ్లును చంపేస్తున్నాయి. వీటి దాడుల్లో కొన్నిసార్లు మనుషులు గాయపడటమే కాదు.. చనిపోతున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం సృష్టింది.