ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో రకాల అక్రమదందాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి బంగారం ఇతర విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు.
క్రైమ్ చావదు దాని రూపం మార్చుకుంటుంది అంతే.. అన్న ఆర్జీవీ మాటలు నేటి సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ కు అక్షరాల సరితూగుతాయి.