ఇటీవల ఈజీ మనీ కోసొం కొంతమంది ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ చోరీలు జరుగుతూనే ఉన్నాయి.