రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అక్రమార్జన పెరిగిపోతుందని.. దొంగనోట్ల చెలామణి విచ్చలవిడిగా పెరిగిపోయిందని.. దీన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.