వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే మొదలైంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పురావస్తు శాఖ మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయమే సర్వే మొదలుపెట్టింది.