‘నీరజ్ చోప్రా’ వందేళ్ల భారత్ కలని నిజం చేశాడు. టోక్యో ఒలింపిక్స్లో అద్భుతం చేసి చూపించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల త్రోతో భారత్కు స్వర్ణం తెచ్చిపెట్టాడు. అప్పటి నుంచి నీరజ్ చోప్రాను ఎప్పుడూ ఎవరొకరు ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నారు. అలాగే జూమ్ యాప్ద్వారా రేడియో జాకీ మలిష్కా మెండోన్సా కూడా ఇంటర్వ్యూ చేశారు. అందులో తప్పేముందంటారా?. అది తప్పు కాదండి, ఇంటర్వ్యూకి ముందు కొందరు యువతులు కలిసి ‘నయాదౌర్’ బాలీవుడ్ సినిమాలోని ‘ఉడెన్ జబ్ […]