నేడు దేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు వీధుల్లో మువ్వన్నెల జెండ రెప రెపలాడింది.