బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ బాధితుడు స్పృహలోనే గాయత్రీ మంత్ర జపం సర్జరీ నాలుగు గంటలు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిథం లాల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుడు స్పృహలో ఉంటూనే ఈ ఆపరేషన్ చేయించుకోవడం విశేషం. ఆపరేషన్ చేస్తున్నందసేపూ బాధితుడు గాయత్రీ మంత్ర జపం చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగి లాల్ రామ్ బ్రెయిన్ లోని కీలకమైన ప్రాంతంలో ట్యూమర్ ఏర్పడింది. దీంతో బాధితునికి ఆపరేషన్ చేసే సమయంలో చిన్నపాటి […]