నటి గాయత్రి గుప్తా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు బతకవని డాక్టర్ తేల్చేశారట.