గత కొంత కాలంగా అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు, సాదు జంతువులు పట్టణాలు, గ్రామాల్లోకి రావడం చూస్తునే ఉన్నాం. ఎక్కువగా చిరుత, పులి, ఎలుగు బంట్లు గ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, మేకలపై దాడులు చేసి చంపేసి తింటున్నాయి. కొన్నిసార్లు ఇవి మనుషులపై కూడా దాడి చేసిన చంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.