28 మంది మహిళలు., నలుగురు బాలురు, 500కు పైగా కండోమ్లు. ఇలా చీకటిగా సాగిస్తున్న వ్యభిచారం దందా గట్టు రట్టైన ఈ ఘటన అందరికి దడపుట్టించేలా చేస్తుంది. తాజాగా మేఘాలయలో వెలుగు చూసిన ఈ ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. దీనిపై పక్కా స్కెచ్ తో వెళ్లిన పోలీసులకు ఈ చీకటి వ్యభిచారం దందా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మేఘాలయలోని వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణం. స్థానిక రాజకీయ […]