డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత తొలిసారి టీమిండియా విండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. ఇప్పటికే విండీస్ చేరుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన టీమిండియాకి విండీస్ దిగ్గజం సర్ ప్రైజ్ ఇచ్చాడు.