ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది గాయపడుతున్నారు.. చనిపోతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవర్ల నిరక్ష్యం ఇందుకు కారణం అంటున్నారు అధికారులు.