ప్రపంచలో అనేక నదుల గుండా అత్యంత ఎక్కువగా దూరం ప్రయాణించే పొడవైన, విలాసవంతమైన నౌక ఎంవి గంగా విలాస్ ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఆరంభించారు. తొలుత ఈ క్రూయిజ్ లో 32 మంది స్విస్ పర్యాటకులు ప్రయాణిస్తారు. వీరంతా వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ కు చేరుకుంటారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రివర్ క్రూయిజ్ ను రూపొందించారు. […]