భారత దేశంలో ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. పూర్వ కాలంలో రాజులు తమ పరిపాలన గురించి భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా దేవాలయాలు నిర్మించేవారు. వాటి ముందు శిలాఫలాకాలపై తమ రాజ్య పాలనగురించి లికించేవారు.