ఇటీవల పలు దేశాల్లో పలు రకాల రసయాయన ఫ్యాక్టరీల్లో అకస్మాత్తుగా పేలుడు సంబవించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది..