దేశంలో కరోనా కట్టడిలో భాగంగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 131.99 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కరోనా కట్టడి చేయడానికి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతుంటే.. కొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.. లేనిపోని అపోహలతో భయపడిపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎంత అవగాహన చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. కొన్ని రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొన్ని నజరానాలు, […]