ప్రజారోగ్యం కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రేషన్కార్డు మీద బియ్యం బదులు చిరు ధాన్యాల పంపిణీకి రెడీ అవుతుండగా.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..