ఈ మద్య కేంద్రంలో అధికార పార్టీపై సొంత పార్టీ నేతల సెటైర్లు మొదలయ్యాయి. అధికార పార్టీలో ఉన్న కొంత మంది నేతలు ప్రత్యర్థులపైనే కాదు.. తన సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. అలాంటి వారిలో ముఖ్యులు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై సుబ్రహ్మణ్య స్వామి ఆమెకు కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ […]
బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజుల నుంచి బాధ పడుతున్న మాజీ ఎంపీ జంగా రెడ్డి… నిన్న అర్ధ రాత్రి మరణించినట్లు సమాచారం అందుతోంది. రాత్రి ఒక్క సారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డారు మాజీ ఎంపీ జంగా రెడ్డి. ఈ తరుణంలోనే.. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. […]