భారత టీం ఇండియా క్రికెటర్లకు ఊహించని విపత్తులు రోడ్డు ప్రమాదం రూపంలో ముంచుకొస్తున్నాయి. వీరిని యాక్సిడెంట్లు వీడటం లేదు. గత ఏడాది చివరిలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి విదితమే.