బైసాఖీ పర్వదినాన ఘోర విషాదం చోటుచేసుకుంది. బైసాఖీ వేడుకలకు హాజరైన ప్రజలు.. ఆ ఆనందంలో ఉండగానే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బ్రిడ్జ్ కూలి 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.