తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దంచి కొడుతున్న వానలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగలు ఉప్పొంగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో డీజీపీ పలు సూచనలు చేశారు.