గత కొంతకాలంగా దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో జరిగి మూడు రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఎండాకాలంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.