ఢీల్లీ మెట్రో ట్రైన్ లో ఇటీవల ప్రయాణికులు చేస్తున్న పిచ్చి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ రీల్, ముద్దూ ముచ్చట్లు.. కొట్టుకోవడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.