సరైన సమయంలో పెళ్లి అయి.. పిల్లలు పుడితే తల్లి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మ్యారేజ్ ఆలస్యంగా చేసుకుని, ఉద్యోగ పరంగా ఇప్పుడే పిల్లలు వద్దని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు పిల్లలు పుట్టకుండా సమస్యలు మొదలవుతాయి. దీంతో సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు