ఫ్లాష్ ఫ్లాష్ : ప్రముఖ వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ కీలక ప్రకటన చేసింది. 20 ఏళ్లపాటు అందించిన న్యూస్ ఆపరేషన్స్ను నిలిపివేసినట్టు ప్రకటించింది. మిగిలిన సేవలు యధావిధిగా కొనసాగుతాయి. ఆగస్టు 26 (నేటి)నుంచి యాహూ ఇండియా ఎటువంటి కంటెంట్ పబ్లిష్ చేయదని యాహూ ఎక్కౌంట్తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం ఉండదని యాహూ తెలిపింది. ఈ పరిణామంతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్కు సంబంధించిన కంటెంట్ ఆగిపోతుంది. ఎఫ్డీఐ […]