గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసు తీర్పు శుక్రవారం వెల్లడయ్యింది. ఈ కేసులో ఫాస్ట్రాక్ కోర్టు నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణ సుమారు 9 నెలల పాటు కొనసాగింది. చివరకు ఏప్రిల్ 29న ఫాస్ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కేసుకు సంబంధించి 36 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం రికార్డు చేసింది.. చివరకు […]
గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసు తీర్పు శుక్రవారం వెల్లడయ్యింది. ఈ కేసులో ఫాస్ట్రాక్ కోర్టు నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణ సుమారు 9 నెలల పాటు కొనసాగింది. చివరకు ఏప్రిల్ 29న ఫాస్ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కేసుకు సంబంధించి 36 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం రికార్డు చేసింది.. చివరకు […]