గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చేపట్టిన రైతు దీక్షకు టీఆర్ఎస్ మద్దతు పలుకుంతుంది. ఈ నేపథ్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. కేంద్రం రైతుల పట్ల వివక్ష చూపిస్తుందని.. ప్రజలు అంతా గమనిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]