ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ […]
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 31వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుందనే సంగతి తెలిసిందే. 24 గంటల్లో కేవలం 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలను అనుమతినిస్తున్నారు. అనంతరం లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగించక […]
ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంటే మరో వైపు వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉండటంతో మొదటి డోసు, రెండో డోసు మధ్య గడువును పెంచేందుకు నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే కొవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచొచ్చని ప్రభుత్వ ప్యానెల్ సిఫార్సు చేసింది. కొవిషీల్డ్ టీకాల కోసం డిమాండ్ పెరగడం, సీరం సంస్థ డిమాండ్కు అనుగుణంగా తక్కువ సమయంలో ఉత్పత్తి చేయకపోవడంతో మొదటి, […]