ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజకీయ నాయకులు తమ మంచితనాన్ని చాటుకుంటు వారికి సహాయంగా నిలుస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే కిషోర్ గాదరి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అదే సమయంలో జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వెంటనే […]
ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో మానత్వం చాటుకుంటూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ.. రోడ్డు పై ప్రమాదంలో ఉన్నవారిని తమ సొంత వాహనాల్లో తరలిస్తూ వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ మద్య సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకుంటున్నారు. తమ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అంబులెన్స్ రావడంతో తమ వాహనాలు ఆపి మరీ దారి ఇచ్చారు. ఇటీవలే ఈ మద్య ఏపీ కేబినెట్ లో […]