తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకంగా టీఆర్ఎస్ మినిస్టర్ హత్యకు స్కెచ్ వేయడం సంచలనంగా మారింది. పోలీసులు కుట్రను భగ్నం చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు.. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని.. దీనికి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశామని.. సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను.. సైబరాబద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు […]