పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజానీకానికి, వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెట్రోల్పై 8 రూపాయలు, డీజిల్ పై రూ. 6.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు తెలిపింది. తద్వారా పెట్రోల్ పై లీటర్కు రూ. 9.5, డీజిల్పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గనుందని ఆమె తెలిపారు. అలాగే.. ఈ […]