ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్ల తరబడి.. ఎంతో ఖర్చు చేసి.. రాత్రింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అంత శ్రమించినా ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ కొందరు అక్రమార్కులు అడ్డదారుల్లో పేపర్లు లీక్ చేస్తూ.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీ తీవ్ర ఉద్రిక్తతలు రాజేస్తోంది. ఆ వివరాలు..