ఇటీవల వరుసగా రాజకీయ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. గుమ్మడి కుతుహలమ్మ, బీఆర్ఎస్ నేత సాయన్న, మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఈ మూడు నెలల కాలంలోనే తుది శ్వాస విడిచారు. తాజాగా మరో నేత మరణించారు.