బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. చాలా నెమ్మదిగా ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 సమయానికి కేవలం 58.18 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ గ్రామస్థులు ఏకంగా ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశారు.