హైదరాబాద్- జమున హ్యాచరిస్, గోదాంలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున ఆరోపంచారు. అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం ఎలాగో తెలుసని ఆమె అన్నారు. ఎవరిని మోసం చేయలేదని, కష్టపడి పైకి వచ్చామని వ్యాఖ్యానించారు. ముసాయి పేటలో 46 ఎకరాలు కొన్నామని, కొన్నదాని కంటే ఒక ఎకరా భూమి ఎక్కువగా ఉన్న ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు జమున. మరి మీ ఆరోపణలు అబద్దమని తేలితే మీరు ముక్కునేలకు […]